సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సికింద్రాబాద్ లో న్యూ బోయిన్ పల్లి నందు నిర్వహించిన ఉత్సవాల్లో మహిళ అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయిని సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కీతవారి గూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతులమీదుగా బొడ్డు ఇందిరా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు . ఈ అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయుల వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు....
-----------------------
Admin