సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లోని బూర్గు గూడెం పాత బూర్గుడెం మైబూబ్ నగర్ గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మైనారిటీ నాయకుడు షేక్ గఫార్ ఇంటికి వెళ్లి అక్కడి మైనార్టీల సమస్యలను కష్టసుఖాలను గ్రామ సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి పలురకాల సమస్యలను గ్రామస్తులు విన్నవించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా గ్రామానికి అత్యవసరమైన కభరస్థాన్ సరిగా లేకపోవడంతో చాలా బాధపడుతున్నం కబరస్థాన్ కి కావలసిన సదుపాయాలను చుట్టూ బౌండ్రిని ఏర్పాటు చేయడానికి సహాయం చేయమని అర్థించారు. మీ సమస్యలను వెంటనే పరిష్కరించేల కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే జరే ఆదినారాయణ..... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ అహ్మద్, మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు షేక్ బాజీ బాబు, మండల మైనార్టీ నాయకులు దస్తాగిరి, ఖాదర్, ఖాన్, ఖాదర్ పాషా ఎస్ కె అస్లాం, హబీబ్, ఏం సూర్ సుభాన్, సత్తార్, లాల్ బహదూర్, జాన్ మీయా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్సా వెంకటి వేముల రమణ, యువ నాయకులు వేముల నరేష్, బోయినపల్లి అరవింద్ సూభని, ఖాలిల్, దుబ్బాగుల రాము బోడ పద్మ జూలపల్లి గోపాలరావు మామిళ్ళపల్లి లక్ష్మణరావు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు......
-----------------------
Admin