Sunday, 26 July 2026 03:55:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ...

Date : 31 December 2022 04:11 AM Views : 924

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కాంగ్రెస్ OBC Deot చైర్మన్ బాణాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో 2023 వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆవిష్కరించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గడిచిన కాలం జ్ఞాపకాలను మననం చేసుకుంటూ భవిష్యత్తు మరింత ఆనందమయం చేసుకోవాలని అన్నారు, obc dept ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ లోని అన్ని అనుబంధ సంఘాలు ఇదే స్ఫూర్తి తో కార్యక్రమాలు చెయ్యాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికినిలాగ పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టపరచాలని కోరారు, 2023 వ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలతో పాటు అభివృద్ధిని ప్రసాదించాలని. అ బగవంతున్ని కోరుతున్నామన్నారు, 2023 వ సంవత్సరం లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన5గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, జిల్లా obc సెల్ అధ్యక్షుడు పుచ్చకాయలు వీర భద్రం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుులు నర్సిరెడ్డి, నగర కాంగ్రెస్ నాయకులు ఎమ్మే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: