సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో మిర్యాలగూడ, అడవిదేవులపల్లి , వేములపల్లి లో దామచర్ల ఈరోజు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు నాకా బందీ నిర్వహించడమైనది. ఇట్టి తనిఖీలలో డ్రంకెన్ డ్రైవ్ మరియు ఈపెట్టి కేసులను నమోదు చేసి మరియు సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్ కి తరలించడమైనది. వాహనదారులు నెంబర్ పేట్లను టాంపరింగ్ చేసిన, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు తప్పవని గట్టిగా హెచ్చరించడం జరిగింది...
-----------------------
Admin