సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపురానికి చెందిన కామల్ల శిరీష గురుకుల ఫలితాలలో తెలుగు డిగ్రీ లెక్చరర్ గా ఉద్యోగం సాధించడం జరిగింది ఆమె ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో అతిధి అధ్యాపకురాలుగా పని చేయడం జరుగుతుంది. ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు...
-----------------------
Admin