సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని జేండాల సేంటర్ నందు పంచాయితీ పరిదిలోని ఇళ్ళ మద్య డ్రైనేజీ కాలువలు నిండి నిలు రోడ్ల పై కాలువల పరాటముతో దుర్వాసనకి ప్రజలు అనేక త్రివ ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితి పరిదిలో అంతట డ్రైనేజిలు ఏర్పాటు చేయకపోయిన కోన్ని చోట్ల ఉన్న కాలువలలో అయిన నీరు పోవడానికి సరైన మార్గం ఏర్పాటు చేయకపోవటం పంచాయితి అధికారులు ద్రుష్టి పేట్టకపోవడం వల్ల మురికి కాలువల లో నీరు నిల్వ ఉండటం దుర్వాసన వల్ల వర్షకాలం అనేక రోగాలు ఏదుర్కోవలసిన పరిస్థితి ఉంది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి ఏన్ని సార్లు చేప్పిన పట్టించుకోవడం లేదు అని ఇప్పటికైన సరైన డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి అని ప్రజలు కోరుతున్నారు .
-----------------------
Admin