సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల ప్రధాన కేంద్రములో గల అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలు చల్లా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రుంజా శ్రీను బాణావత్ భీముడు నాయక్ గోళ్ళ రేణుక ఇటుకల సత్యం యాదాల వెంకన్న జమలయ్య పెంకే పెద్దబ్బాయి చల్లా చిన్న లక్ష్మణరావు లకావత్ సత్యనారాయణ రూంజా నాగు జంగిలి వెంకటరత్నం అయిలూరి కృష్ణారెడ్డి బండి కృష్ణయ్య వెంకటేశ్వర్లు వడ్డేపల్లి రాము వెంకట్ మర్శకట్ల మంగయ్య వడ్డేపల్లి కళ్యాణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్లా రమేష్ స్వామి వివేకానంద ఆశయాలను తన జీవన విధానాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని తెలియపరిచారు ..
-----------------------
Admin