సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం అల్లిపురం, బక్క బక్క మంతుల గూడెం గ్రామల లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ,హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల ప్రకారం అల్లిపురం, బక్క మంతుల గూడెం, పెద వీడు గ్రామాలలో నిర్వహించిన "ఊరురా చెరువు పండగ" కార్యక్రమానికి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై బోనాలు ఎత్తుకొని, బతుకమ్మలు తయారుచేసి, బతకమ్మలాడారు. ఈ కార్యక్రమంలో బక్క మంతుల గూడెం సర్పంచ్ బేత విజయ కుమారి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ చింతా రెడ్డి నాగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి శీను, ఏ ఈ శ్రీకాంత్, కృష్ణారెడ్డి, బ్రహ్మం, గోలి నాగేశ్వరరావు కార్యదర్శులు,అల్లిపురం సర్పంచ్ జో జ ప్ప, వార్డు సభ్యులు, పెద వీడు సర్పంచ్ బిబి కుతుబ్, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలక సతీష్, మద్దుల నాగరాజు, ఎంపిటిసి కుందూరు వెంకట రెడ్డి మహిళలు, ఏఎన్ఎం లు, , ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin