సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం లో సిపిఎం నాయకులు కామ్రేడ్ రావి సీతారామయ్య దశదిన కర్మ లకు హాజరు అయ్యీ సీతారామయ్య కుటుంబ సభ్యులు తో కలిసి స్మారకస్థూపం వద్ద చిత్రపటానికి పులు వేసి నివాలి అర్పించిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, ఈ కార్యక్రమం లో రావి నారాయణరావు తోట వెంకటేశ్వర్లువెంపటి భరత్ బీరవెల్లి, ప్రసాద్,చేపా, జోగారావు, తధితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin