సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండల కేంద్రంలోని అల్లిపురం, వర్దాపురం, యాతవాకిల్ల గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇట్టి సమావేశంలో ఇరుగు పిచ్చయ్య మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన పటిష్టపరిచేందుకు ఇట్టి బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి వీలవుతుందని, ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయంతో పనిచేసి బూత్ ల వారీగా ప్రతి ఒక్క ఓటర్ని ప్రత్యేకంగా కలిసి కెసిఆర్ సంక్షేమ ఫలాల్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి అభివృద్ధిని వాళ్లకి చూపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు , మండల సీనియర్ నాయకులు కోలాహలం కృష్ణంరాజు , సర్పంచి కోలాహలం లక్ష్మీ నరసింహరాజు గారు, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఎల్లావుల నాగయ్య యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య, ఉప సర్పంచులు చిన్నపంగు రాజీవ్, బత్తుల శంకరయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి, బత్తుల సైదయ్య, మండల నాయకులు... మాజీ సర్పంచ్ సరిత కృష్ణయ్య, వల్లపు దాసు అంజయ్య,మధు, కర్నే చంద్రారెడ్డి, బేత శివారెడ్డి, పల్లె సుధాకర్, మాలోతు రవీందర్, నందిపాటి సోమయ్య, ఇమ్మానుయేలు, నాగులు,నాగరాజు , గోపి, ప్రభాకర్,పుల్లయ్య,యేసు, సాయి లు,జగన్, శ్రీను, నరేందర్, బేత శరభారెడ్డి, రజినీ ప్రసాద్ చారి, చిత్తలూరు వీరస్వామి, వీరబాబు, రాజు, గణేష్, సుధాకర్, రమేష్, సైదులు ,చిన కాశయ్య, రాము, నూతన్ బాబు,ఎల్లమ్మ, జోజి, రామయ్య ,భాగ్యయ్య, గొట్టం ప్రకాష్, బైరి చిన్న శ్రీను, కుర్రి కాశయ్య, కోలాహలం వెంకటరాజు, కుక్కల సైదులు, పాత కోటి నాగులు, పులి లచ్చయ్య, ఉదగిరి శ్రీరాములు, బొమ్మకంటి బాల నాగయ్య, జువ్వాది సైదులు, షేక్ మస్తాన్, బైరి నరేష్*, మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin