సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మాయొరా కుల్బం టైక్వాన్ పోటీలో బంగార పథకం సాధించింది గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 30 నుండి జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తైక్వాండ్ పోటీలో అండర్ 14 విభాగంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మయోరా కుల్మమ్ బంగార పథకం సాధించింది ఈ సందర్భంగా పాఠశాల డీజీఎం జోనల్ ఇన్చార్జి సురేష్ ప్రిన్సిపాల్ జానీ ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు...
-----------------------
Admin