Sunday, 26 July 2026 12:42:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి గ్రామ సంఘం ఆదర్శ గ్రామ సంఘముగా తీర్చి దిద్దాలి... - పీడీ నరసయ్య

Date : 21 June 2023 12:23 AM Views : 517

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలంలోని స్థానిక పల్లవి మండల సమాఖ్య డిఆర్డిఏ వెలుగు కార్యాలయం నందు మంగళవారం మండల సమాఖ్య కార్యవర్గ సమావేశము జరిగింది. ఈ సమావేశానికి ప్రాజెక్టు డైరెక్టర్ కే. ఎన్. నరసయ్య, ఎల్ డి ఎం. రమణ మూర్తి, ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన హాజరయ్యారు. ప్రాజెక్టు డైరెక్టర్ కే. ఎన్. నరసయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘం ఆదర్శ గ్రామ సంఘముగా వుండేలా తీర్చి దిద్దాలని, 100% అన్ని రకాల అప్పులు రికవరీ చేసి పంపాలన్నారు. గ్రామ సంఘాల ఆదాయాలు పెంచుకోవాలి. గ్రామ సంఘం వారిగా,సిబ్బంది వారిగా ప్రాజెక్టు అంశాలపై సమీక్ష చేశారు. ఎల్ డి ఎం.రమణ మూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా తీసుకొన్న రుణాలను 100% సద్వినియోగం చేసుకోవాలని, మైక్రో ఎంటర్ ప్రైజెస్ కొరకు తీసుకొన్న రుణాలను వినియోగించాలని తెలిపారు. అలాగే 100% రికవరీ చేయాలని కోరారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఓబుల దేవర చెరువు బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎస్ హెచ్ జి సభ్యులకు పిఎంఈజి పి స్కీం ద్వారా మైక్రో ఎంటర్ ప్రైసెస్ కొరకు 1లక్ష రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన, మండల సమాఖ్య ఈసీ సభ్యులు, మండల సమాఖ్య లీడర్లు,ఎల్ సి సి సి, ఎఫ్ పి ఓ, సి సి, క్లస్టర్ సి సిలు, స్త్రీ నిధి మేనేజర్, ఎం ఎస్ ఏ, హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: