Monday, 27 July 2026 12:39:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంసాన్ పల్లి గ్రామంలో బిసి, ఎస్సీ సెల్ కమిటిల ఎన్నిక...

Date : 04 July 2023 07:04 AM Views : 515

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండల : కాంసాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఫరూఖ్ నగర్ మండల బిసి సెల్ అధ్యక్షులు బసప్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లయ్యల ఆధ్వర్యంలో కంసాన్ పల్లి గ్రామంలో బిసి సెల్, ఎస్సీ సెల్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీలను సోమవారం ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ సదర్భంగా గ్రామ బిసి సెల్ అధ్యక్షులుగా ఆవ నర్సింలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చింతకింది రమేష్ ఉపాధ్యక్షులుగా ఆవ రమేష్ ప్రధాన కార్యదర్శి గా: వడ్డే శేఖర్ కార్యదర్శిగా రమేష్ (రజిని) కోశాధికారిగా సి నర్సింలు, చిన్న, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షుడుగా: కాకరజాల చిన్నయ్య (మాదిగ) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. యాదయ్య (మాదిగ) ఉపాధ్యక్షుడుగా గంజాయ్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా మాల యాదయ్య కార్యదర్శిగా బైండ్ల చెన్నయ్య, కోశాధికారిగా: గంజాయి చిన్న మాసయ్యలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.బాల్ రాజ్ గౌడ్ హాజరై కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులకు కార్యకర్తలకు పార్టీ విధి విధానాల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో కంసాన్పల్లి గ్రామస్థుల ఎండి అక్బర్ బాషా, ఎండి పాషా(డీజే), ఆవ చిన్న బాలరాజ్, వడ్డే శేఖర్, ఆవ రమేష్, తుపాకుల శేఖర్, మునావర్ అబ్దుల్ వహాబ్, బాలరాజ్, ఎండి మున్నార్, ఆవ యాదయ్య , బి సోమ్ల, రవి, ఎల్ సంతోష్, చించోడు గ్రామస్తులు అజ్మీర్, బాబా, ఎండి జిలాని, వడ్డే రాములు, మాల నరసింహులు, కే వెంకటయ్య, గంజాయి మల్లేష్, కాకరజాల నరసింహులు, కే యాదయ్య, కె చంద్రయ్య, కె జంగయ్య, జి చిన్న మాసయ్య, మాల యాదయ్య, మాల రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :