Monday, 27 July 2026 05:25:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

4 రోజులు పాత్రికేయులకు ఇంటి నివాస స్థలం కొరకు రిలే నిరాహార దీక్షలు...

Date : 21 July 2023 05:47 AM Views : 493

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువులోపాత్రికేయులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా పాత్రికేయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం పాత్రికేయుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ మండల కార్యదర్శి మేకల ఈశ్వర్ తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై ప్రభుత్వాలకు ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న విలేకరులకు న్యాయమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే అధికారులు, పాలకులు స్పందించి విలేకరులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, ఓ డి సి మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, నల్లమాడ ప్రెసిడెంట్ మహేష్,రహమతుల్లా ,లక్ష్మీపతి, ఆంజనేయులు, చలపతి ,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :