సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉబ్బపల్లి సైదులు ఉబ్బపల్లి లత కుమారుడు జశ్వంత్ కుమార్ టీఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ అండ్ జె ఆర్ సి (బాయ్స్) హుజూర్ నగర్ లోని పాఠశాల లో ఆరవ తరగతి చదువుతున్న జస్వంత్ కుమార్ ఇటీవల జరిగిన ముంబై రంగు ఉత్సవ కాంపిషన్ సమస్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఆర్ట్ కాంపిటీషన్లో కలరింగ్ స్కెచ్ కార్టూను పోలాజ్ హ్యాండ్ రైటింగ్ గ్రీటింగ్ కార్డ్ కాంపిటీషన్లో ప్రధమ బహుమతి పొందాడు. ఈ సందర్భంగా ఉబ్బపల్లి జస్వంత్ కుమార్ ను పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సన్మానించి బహుమతిని అందజేశారు జస్వంత్ కుమార్ మాట్లాడుతూ నేను జాతీయ నుంచి ప్రపంచం స్థాయిలో కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యా అవార్డు రావడం నన్ను ఇంత ప్రోత్సహించిన మా టీచర్ నాగ జాను సూరేపల్లి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నాను ఇంకా ముందు ముందు ఆర్ట్ మంచి పేరు తెచ్చుకొని మా కుటుంబానికి గురువులకు స్కూలు కి పేరు తెస్తాను అని తెలిపారు...
-----------------------
Admin