సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామంలో ఎంజి ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయల సిసి రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో జరుగుతున్న మేకపోతుల సుబ్బారెడ్డి - జ్యోతి కుమార్తె కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి, అదే గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకాలమ్మ,మద్దిరలామ్మ,ముత్యాలమ్మ దేవాలయల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని, చింతలపాలెం మండలం క్రిష్టపురం గ్రామంలో రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి ఖండిస్తూ ఏర్పాటుచేసిన చింత్రియాల క్లస్టర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు పాల్గొని ప్రసంగించి, చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన సర్పంచ్ బాల భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మన అదే గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది అయిన రెప్పకుంట్ల కొండా ప్రమాదశత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అతన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
-----------------------
Admin