సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రభాకర్ సింగ్ పార్థివ దేహానికి నివాళ్లులు అర్పించిన - రాణా ప్రతాప్ రెడ్డి సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు ఠాకూర్ శివరంజన్ సింగ్,పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్ గార్ల తండ్రి ఠాకూర్ ప్రభాకర్ సింగ్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకుని ప్రభాకర్ సింగ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారి వెంట రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్,జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రాంచందర్,శీలం సత్యనారాయణ, నాగరాజ్ సింగ్,ముత్యల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు కందగట్ల నాగరాజ్, కార్యదర్శి మాస్ శివ, కొలిపాక అశోక్, కోశాధికారి థౌటం నిశాంత్, యువ మోర్చా నాయకులు తప్పేట్ల సతీష్, ధార అరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter