సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన తిరుపతి వెంకయ్య వయసు 30 సంవత్సరాలు ను గౌడ్స్ రాయలు ఢీకొనటంతో మృతి చెందాడు మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా రైలు రాకను గమనించలేదని స్థానికులు సమాచారం వెంకయ్య రామాపురంలోని సిమెంట్ పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఇట్టి విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
-----------------------
Admin