సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గo, సుజాతనగర్ మండలం, నర్సింహ సాగర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకులు పెరుగు. వీరబాబు కుటుంబం తేనెటీగల దాడిలో గాయపడిన విషయం తెలియగానే ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి,ఓదార్చి,వారికి మనోధైర్యం ఇచ్చిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి. రాజశేఖర్, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కరీమ్ పాషా, ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ కసనబోయిన లక్ష్మణ్, జాలె. రామారావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin