సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆఫీసు యందు మేడే జెండా ఆవిష్కరణ ఎగరవేయడం జరిగింది మేడే సందర్భంగా బీడీ కార్మిక నాయకుడు రాష్ట్ర సలహాదారులు ఏ గంగాధర్ ట్లాడుతూ మే డే సందర్భంగా బీడీ కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని బీడీ కార్మికులకు చేతి నిండా పని లేక వాపోతున్నారన్నారు అలాగే పట్టణంలో గాని మండలంలోని జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం లేదని జిల్లాలో మండలంలో ఎస్సై ఆసుపత్రి కంపల్సరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పని దినాలు కూడా పెంచాలని బీడీ కార్మిక యజమానులకు కోరారు అలాగే బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు రావడం లేదని దాని గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు మేడే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర సలహాదారులు ఏ గంగాధర్ గోజే సుధాకర్ స్మైల్ నర్సింలు ఉప్పు లక్ష్మణ్ పాల్గొన్నారు
-----------------------
Reporter