సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : విద్యార్థులు మత్తు పానీయాలకు మాదకద్రవ్యాలకు లోను కావద్దని గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు మంగళవారం రోజున భద్రకాళి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ ( అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ) జిల్లా అధ్యక్షుడు జన్ను రమేష్ అధ్యక్షతన డ్రగ్స్ మత్తు మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు ను నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సై శార్వాణి హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ సరదాల కోసం ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో మత్తును తీసుకొని నైతిక విలువలను మర్చిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు అదేవిధంగా మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని అన్నారు మాదగద్రవ్యాలకు ప్రధానంగా యువత పన్నెండు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు వయస్సు పై పడిన వారు మాత్రమే డ్రగ్స్ గంజాయిని ఎక్కువగా తీసుకుంటున్నారని అన్నారు కొత్తదనం కోసం ఊర్రుతలూగే టీనేజర్లు ప్రయోగాల కోసం ఉత్సాహపడే యువత మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారని అన్నారు ఈ విధంగా ఎక్కువ మంది యువత ఇరవై సంవత్సరాలలోపు ఉన్నవారే మత్తు రుచి చూసిన వారే ఉన్నారని అన్నారు ద్రవం, పొగ, సూది ద్వారా ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడకాన్ని వాడుతున్నారని అన్నారు దీనివలన తమ జీవితాలను అంధకారంలోకి చేరుకుంటున్నారని అన్నారు అదేవిధంగా మొబైల్ మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఆదేశించారు అదేవిధంగా సినిమాల ప్రభావం కూడా యువతపై ఎక్కువగా ఉందని ఒకప్పుడు ధనిక, ఉన్నత వర్గాల యువకులకు చెందిన వారు మాత్రమే డ్రగ్స్ తీసుకునే వారిని ప్రస్తుతం పేద మధ్యతరగతి వర్గాల వారికి కూడా ఎక్కువగా తీసుకుంటున్నారని అన్నారు ముఖ్యంగా మాదగ ద్రవ్యాలను తీసుకునే వారి పైన కేసులు నమోదు చేసి జైల్లో పెడతారని విద్యార్థులకు సూచనలిచ్చారు ఇప్పటికైనా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు మాదకద్రవ్యాలకు మత్తు పానీయాలకు సిగరెట్లకు దూరంగా ఉండాలని వారు విద్యార్థులకు సూచనలిచ్చారు ఈ కార్యక్రమంలో యుపిఎన్ఎం
-----------------------
Reporter