Sunday, 26 July 2026 03:46:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ తపాలా శాఖ ఆధ్వర్యంలో మేరా - మిట్టి మేరా దేశ్ కార్యక్రమం...

Date : 30 September 2023 06:39 AM Views : 437

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో మేరా- మిట్టి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ స్వతంత్ర్య సమరయోధుల గుర్తుగా అప్పల శాఖ ఆధ్వర్యంలో ఆరు మమ్మల్ని కేంద్రంలో అమరవీరుల త్యాగాలను గుర్తుగా మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని ఆరోమ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లాలోని జీవించిన 95 సంవత్సరాల విశ్రాంతి ఉపాధ్యాయులు స్వతంత్ర్య సమరయోధులు ఏమిటి శ్యాంసుందర్ రెడ్డి ఇంటి వద్దకు తపాలా శాఖ ఆధ్వర్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువతో సన్మానించి వారిచే మొక్కలు నాటించి, వారి ఇంటి ముందు మట్టిని సేకరించిన జరిగింది. ఈ సందర్భంగా వేల్పూర్ వాస్తవ్యులు కీర్తిశేషులు రాఘవులు కూతురు సావిత్రి, కీర్తిశేషులు పిల్లమర్రి పెద్ద నరసింహులు కుమారుడు సుదీర్ లను సత్కరించడం జరిగింది. మేరా మిట్టి మేర దేశ్ కార్యక్రమంలో భాగంగా తాళ మేళాలతో మట్టిక నమన్ వీరో oకా వందన్, అమృత కలాశ శోభ యాత్ర ఆర్మూర్ పట్టణంలో చెప్పడం జరిగింది. ఈ యం యం యo డి యాత్రలో తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు భూమన్న, యాపరు సురేఖ, ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ అజయ్ కుమార్, యం వోలు చంద్రశేఖర్,దశరథ్, ఆర్మూర్ మండల తపాల కార్యాలయ సిబ్బంది బిపిఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :