సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి విద్యార్థులు కూడా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను జ్యోతి ప్రద్యులను చేసి శ్రీ సత్య సాయి ట్రస్ట్ వైస్ ఛాన్స్ లర్ గిరి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ రత్నాకర్ కలెక్టర్ బసంత్ కుమార్ హాజరయ్యారు. హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యార్థులు కార్యక్రమాలతో సందడి చేశారు పాటలకనుగుణంగా నృత్య ప్రదర్శనతో అలరించారు. అనంతరం స్కేటింగ్ చూపరులను ఆకట్టుకున్నారు. ఇదే సందర్భంగా విద్యార్థుల సాహసంతో కూడిన బైక్ విన్యాసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా జరిగాయి....
-----------------------
Admin