Monday, 27 July 2026 06:29:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మక్తల్ గ్రంథాలయానికి కనీస వసతులు కల్పించాలని వినతి పత్రం...

Date : 22 March 2024 06:12 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో ఉన్న మక్తల్, మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాలలో ఉన్న గ్రంథాలయాల్లో కనీస వసతులు లేక గ్రంథాలయానికి పఠనం కోసం వస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అధికారులు నిత్యం గ్రంథాలయాల కోసం వెళుతుంటారు. గ్రంథాలయం విద్యార్థులకు దేవాలయంలా ఉపయోగపడుతుందని అన్నారు. అలాంటి గ్రంథాలయాల్లో మక్తల్ నియోజకవర్గాల్లో ఆ గ్రంథాలయాన్ని పట్టించుకునే నాధుడే లేడని పాఠకులు అంటున్నారు. అదేవిధంగా గ్రంధాలయానికి వచ్చే నిధులు కూడా గ్రంథాలయాన్ని నిర్వహించే ఉద్యోగులకు జీతాలు కూడా గత అరు మాసాలుగారావడం లేదని వారు అన్నారు. కనీసం నీటి వసతి లేదన్నారు. రోజువారిగా వచ్చే దినపత్రికలు సైతం గత పది రోజుల నుంచి రావడంలేదని పాటకులో ఆందోళన చెందుతున్నారు ఈ గ్రంథాలయం పై మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రసముద్రం రామలింగం పాలమూరు పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి, జి నారాయణRTI జిల్లా అధ్యక్షులు, గోపాల్ రెడ్డి, కిష్టప్ప , తిప్పన, అబ్దుల్, రషీద్, మైలుద్దీన్, నరసింహ, హీరోలాల్ విద్యార్థులు ప్రైవేటు ప్రభుత్వ విద్యార్థులు తదితరులు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :