Monday, 27 July 2026 08:47:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గోటిక గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన 200 మంది యువకులు.

Date : 10 November 2023 06:56 AM Views : 352

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాబోయే ఎన్నికల్లో యువత మొత్తం టిఆర్ఎస్ పార్టీ వైపు అండగా నిలవబోతున్నారని, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపుకు పక్కా పోరాడబోతున్నారని టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గోటిక గోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే యాదవ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు డేవిడ్ (మున్నా) ఆధ్వర్యంలో తదితర యువత 200 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు దీపక్ రామ్, సురేష్, అనిల్ పృథ్వి జ్ఞాని శివ ప్రసాద్ శ్రీకాంత్ ధర్మ హర్ష, అదేవిధంగా జోయల్ జార్జ్ బాల్ మోడల్ అఖిల్ శరత్ తదితరులతోపాటు పెద్ద ఎత్తున యువకులు క్రీడాకారులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం యువ నాయకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజయ్య మంచితనమే ఆయనకు శ్రీరామరక్ష ఆని మూడవసారి పక్క గెలుస్తున్నారని అన్నారు. మొత్తం ఐదు వేల మంది యువత వరకు పార్టీలో చేర్పిస్తానని గోపాల్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పల్లె షాద్ నగర్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య మూడోసారి గెలిస్తే నియోజకవర్గంలో కనివిని ఎరుగని అభివృద్ధి జరగబోతుందని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :