సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : వేల్పూర్ మండలం పచ్చాలనడుకుడా రామాలయంలో దేవీమాత నవరాత్రోత్స్వాలు ఘనంగా నిర్వహించిన ఆలయకమిటీ చైర్మన్ గుడాల గంగాదర్ మరియు స్వాములతో కలసి మాట్లాడుతు శ్రీమతి ఏనుగంటి విజయ లక్ష్మి రాజేశ్వర్ ,ప్రవాస భారతీయుడు అమెరికాలో ఉన్న శ్రీ శ్రీ లేఖ రణవీర్ గౌడ్ సోదరుడు వీరేష్ గౌడ్ లూ విగ్రహ దాతగా చేసినట్లు తెలిపారు .హనుమాన్ భ జనమండలి , విడిసి ,గ్రామప్రజలు అందరి సహాయ సాకారాలతో అలయకమిటీ లో కుంకుమర్చన ,అన్నదానం ఏర్పుటుకు గ్రామస్థుల, అందరి ,సహాయ సాకారం ఎప్పటికి మర్చిపోనని రాబొయే రోజులో ఇలాగె అందరిని కలుపుకొని కార్యకర్మలు చేస్తన్నారు .ఆ భగవంతుడు సేవ చేసుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు .
-----------------------
Admin