సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పాలకొండ తహశీల్దారు ని కలిసిన అభ్యుదయ రైతు కందాపు ప్రసాదరావు .అతన్ని మర్యాద పూర్వకంగా కలిసి రైతులు పడే బాధలు బూసర్వే లోని లోటు పాట్లు సరిదిద్దమని నివేదించారు. వ్యవసాయం లో నూతన వరి వొంగడాలపై శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు చర్చించి తను పండించిన ఆర్గానిక్ నల్బియ్యాన్ని అందించారు .తన అనుభవాలను విన్న తహశీల్దార్ తనతో ఒ సెల్ఫి దిగారు సార్ తో సెల్పీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు...
-----------------------
Admin