సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : కొత్తూరు మండలం సచివాలయం1లో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వై ఎస్ ఆర్ సి పి కోశాధికారి పాతపట్నం నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాదరావు మరియు ప్రజలు విరివిగా పాల్గొన్నారు.ప్రసాదరావు డాక్టర్లతో మాట్లాడుతూ వై ఎస్ జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన ఈ మహత్ కార్యం వలన ఎంతో మంది రోగులు కి ఉపయోగ కరంగా ఉంటుంది వారిని తిరిగి ఆరోగ్య వంతులు గా చూడ గలుగుతున్నమంటే ఆయన అనుసరించిన మార్గం యొక్క ఫలమనే చెప్పారు.ఇలాంటి సహసోపేత మైన కార్యక్రమాలు చేపట్టాలి అంటే ఒక్క జగన్ గారికే చెల్లింది.పేదల ఆరోగ్యం కోసం ఆయన ఎంచుకున్న మార్గం నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ అలాగే పేద వారి ఇంటికే సర్కార్ వైద్యం అంటూ విలేజ్ క్లీనిక్ లు ఒకటా రెండా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఆయన పేదలకోసం చేస్తున్నారు చేస్తారు అని చెప్పు కొచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజలు,సర్పంచులు,నాయకులు పాల్గొని జయప్రదం చేశారు...
-----------------------
Admin