Sunday, 26 July 2026 01:51:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ...

Date : 20 August 2024 08:00 AM Views : 311

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారి 167 ప్రక్కన ఆర్డిఓ కార్యాలయం ముందర నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ ప్రజా మరుగుదొడ్లు నిర్మించిన దగ్గర నుంచి సంబంధిత మున్సిపల్ శాఖల అధికారులు పట్టించుకోక పోవడం వలన ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి సులబ్ కాంప్లెక్స్ ముందర మలమూత్రాలు విసర్జించి దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని సులబ్ కాంప్లెక్స్ కు తాళాలు వేసి ఉంచటం వలన ప్రతిరోజు హుజూర్ నగర్ పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చి పోయే ప్రజలు వాహనదారులు రోగులు మలమూత్ర విసర్జనకు సౌకర్యం లేక అనేక బాధలు పడుతున్నారని ముఖ్యంగా స్త్రీలు వృద్ధులు దివ్యాంగులు పడుతున్న బాధలు చెప్పనలవి కానివనీ హుజూర్ నగర్ పట్టణంలో తహసిల్దార్ కార్యాలయం ముందర కొత్త బస్టాండ్ లోపల నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు 24 గంటలు తెరిచి ఉంచకపోవడం వలన రాత్రిళ్ళు తాళాలు వేసి వెళ్లిపోవడం వలన దూర ప్రాంతాల నుంచి హుజూర్ నగర్ కు వచ్చే పోయే ప్రయాణికులు ప్రజలు మలమూత్రాలు విసర్జించే సౌకర్యం లేక ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారని ఇట్టి ప్రధాన ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ తీసుకొని వెళ్ళినారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు బాధలు పడకుండా తక్షణమే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని ప్రజలు ప్రయాణికులు రోగులు మలమూత్రాల విసర్జన కొరకు నిర్మించి ఉన్న సులబ్ కాంప్లెక్స్ లు నీటి వసతితో పరిశుభ్రంగా 24 గంటలు తెరిచి ఉంచే విధంగా సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు ని కోరి వినతిపత్రం అందించినారు ఇట్టి కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ జై గౌడ సంఘం అధ్యక్షులు సోమ గాని నరసింహ గౌడ్ పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: