సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తమ క్షేత్ర స్థాయి పర్యటన ను ముగించుకొని ఇంటికి కు వస్తున్న తరుణంలో ..ఒక రైతు తన పొలంలో ఎవరో తగులబెట్టిన మంటలను ఆర్పుతున్న దృశ్యం చూసి ఆగి ఆ రైతు తో మాట్లాడుతుంటే...ఎవరో తగలబెట్టి పోయారు సార్, గడ్డి వాము అంటుకుంటుదాని నేను 2 గంటల నుండి నిల్లుపోసి ఆర్పుతున్నాను అని వాపోయాడు.దయ చేసి ఎవరు కూడా ఇలా పొలంపోని పంట వృదాలని తగులబెటద్దాని దాని వలన భూమిలోని మంచి బ్యాక్రియా చనిపోతుందని, రైజోబియం లాంటి నైట్రేట్ వనరులు కాలిపోతాయని మరియు పర్యావరణానికి విపరీతమైనటువంటి నష్టం వాటిల్లుతుందని గాలిలో క్లోరో క్లోరో కార్బన్ మోనాక్సైడ్లు విపరీతంగా పెరిగి శ్వాస కోస వ్యాధులు సంభవిస్తాయని అందువలన ఎవరు కూడా పంటలను తగలబెట్టొద్దని, ఇలా తగులబెట్టకుండా దుక్కిలో నే మురగమెట్టి దున్నితే డికంపోజ్ అయి పంటకు మంచి బలం అని ఈ సందర్భంగా శాసనసభ్యులు రైతన్నలకు విజ్ఞప్తి చేయుచున్నారు.
-----------------------
Admin