సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండల కన్వీనర్లు గ్రామకమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలతో సమావేశం నిర్వహించిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జి బికె. పార్థసారథి అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయాలంటే దానికి మూల స్తంబాలు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులదే అధ్యక్షులు కార్యదర్శులు ప్రజలకు అనుసంధానంగా ఉంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు చేరవేస్తూ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలియజేసారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, మండల కన్వినర్ లు నరహరి, సోమశేఖర్, సిద్దలింగప్ప, సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి,మండలాలలోని అన్ని గ్రామలపార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు...
-----------------------
Admin