Sunday, 26 July 2026 10:06:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో మార్కెట్ యార్డులో మోడీ ఫోటోకు పాలాభిషేకం...

Date : 10 June 2023 12:33 AM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / బిజెపి పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ పంటల కనీస మద్దతు ధర కల్పించిన సందర్భంగా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో గల మార్కెట్ యార్డులో మోడీ ఫోటోకు పాలాభిషేకము కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ టంగూటురి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు మోడీ ప్రధాన మంత్రి కిసాన్ యోజన ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు రూపంలో సహాయం చేయడమే కాక మరింతగా లబ్ది చేకూర్చే విధంగా పంటల కనీస మద్దతు ధరను పెంచడం హర్షదాయకం అని అలాగే రైతుల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వంకి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు, సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, అన్ని పంటల కనీస మద్దతు ధరలను ఇంత భారీ మొత్తంలో పెంచడం సర్వర్తర హర్శంవెక్తం చేస్తున్నారు. అనిరైతుల వ్యవసాయ ప్రక్రియను లాభం చేకూర్చే విధంగా డా.స్వామినాధన్ కమిషన్ చెప్పిన అనేక ప్రతిపాదనలు రైతుల శ్రేయస్సుకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం తీసుకుని వాటిలో బాగానే పంటల కనీస మద్దతు ధరను ఇంత భారీగా పెంచి రైతులకు మరింతగా మేలు చేకూర్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు అని అన్నారు. అలాగే కెసిఆర్ రైతులకు ప్రతి ఏటా బోనస్లు ప్రకటించి అట్టకేకించరు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూపాలచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్యా, కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్, ఓ బి సి మోర్చా నాయకులు మాల్చాలం మురళి, బిజేవైఎం నాయకులు వంశికృష్ణ, వివిధ మండల అధ్యక్షులు కూర్మయ్య, సుధాకరప్ప, నర్సింహ యాదవ్, ఆకుల ప్రదీప్, శ్యామ్ సుందర్ రెడ్డి, రైతులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :