Sunday, 26 July 2026 12:31:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తూరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సడన్ విజిట్ చేసిన డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి...

Date : 31 May 2023 02:46 AM Views : 1404

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మునిసిపాలిటీలలో కంటి వెలుగు రెండవ టీము, మూడవ టీము పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో , షాద్ నగర్ డివిజన్ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, రెండు కంటి వెలుగు టీమ్ లను సడన్ విజిట్ చేశారు. కంటి వెలుగు ప్రోగ్రాం లో రిజిస్ట్రేషన్ పరిశీలించి, ప్రతిరోజు 200 మందికి కంటి పరీక్షలు తప్పక చేయాలని తెలియజేశారు. ఆశాలందరూ కూడా హౌస్ టు హౌస్ వెళ్లి 18 సంవత్సరముల నిండిన వారందరినీ కంటి పరీక్షలకు చేయించుకోవాలని, వాళ్లకు తెలియచేయాలని చెప్పారు. కంటి పరీక్షలు అనంతరము దగ్గర చూపు మందగించిన వారందరికీ కంటి అద్దాలు వెంటనే అందచేయాలని చెప్పారు. దగ్గర చూపు, దూరము చూపు లోపం ఉన్నవారికి ప్రిన్సుప్షన్ గ్లాస్సెస్ కోసము ఆర్డర్ చేయాలని తెలియజేశారు. ఎవరికైతే కాంట్రాక్టు ప్రాబ్లం ఉన్నట్లయితే వారిని ఆపరేషన్ నిమిత్తము సరోజినీ దేవి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, కంటి వెలుగు డాక్టర్, ఆప్తమాలజిస్తే కృష్ణమోహన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆశాలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: