Sunday, 26 July 2026 03:55:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం... ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు

Date : 27 June 2023 01:23 AM Views : 910

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో గల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ద్వారా వారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ పెన్షనర్లకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు తమకు సమర్పించుచున్నాము అన్నారు. పెన్షన్లు వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో లక్షల రూపాయల బిల్లులు చెల్లించవలసి వస్తుందని ఒకటో ఒకటో పిఆర్సిసి పార్సులకు అనుగుణంగా పెన్షన్లకు మూలవేతల నుండి ఒక శాతం వినాయక పూర్తిస్థాయి పీహెచ్ఎస్ అమలుపరచుటకు మనవి చేశారు. ఈ హెచ్ ఎస్ అమలుపరచుటకు మనవి చేస్తున్నామన్నారు. పెంచల నుండి కమ్యూటేషన్ దారా పొందిన మొత్తం 15 సంవత్సరములు 180 వాయిదాలలో మిలాయించ బడుచున్నది ఇది చాలా కాలమ క్రితమే చేయబడిన లెక్కల ప్రకారం మినయించబడుతున్నది, ప్రస్తుత వడ్డీ రేటు ద్రవ్యోల్బానము, జీవన వ్యయo, తదితర అంశాలను పరిగణంలోకి తీసుకొని అట్టి రికవరీ కాలాన్ని 12 సంవత్సరాల కు తగ్గించుటకు విజ్ఞప్తి చేశారు. రెండవ పిఆర్సి నియమించి 1 జూలై 2023 నుండి అమలుపరచుట అయ్యా చెల్లించుట పెండింగ్లో ఉన్న రెండు డిఆర్ లు చెల్లించుటకు విజ్ఞప్తి చేశారు. నెలల తరబడి ఈ కుబేర్ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించుట ప్రతినెల మొదటి తేదీ పెన్షన్లు చెల్లించుట విజ్ఞప్తి 398 రూపాయల క్రింద నియామకాలు జరిగిన స్పెషల్ ఉపాధ్యాయులకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంతిని ఉద్యోగుల సంఘం 80% పెన్షనర్లు సభ్యులుగా ఉన్నందున టీఎస్ జిఆర్ఈఏ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని జీవన వ్యాయామము విపరీతంగా పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కనిష్ట పెన్షన్ రూపాయలు 30000 గా నిర్ణయించుటకు విజ్ఞప్తి ఇతర సమస్యలపై పెన్షనల్ల సంఘంతో ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్చలు జరిపి పరిష్కరించుటకు గాను చర్చలు గైకొనుటకు విజ్ఞప్తి విషయాలను సానుభూతితో పరిశీలించి సానుకూల నిర్ణయాలు వేలువర్తిస్తాయని ఆశిస్తూ మరొక తమరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్ష నార్దరుల అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. దయతో ఈ విషయాలను సానుభూతితో పరిష్కరిస్తారని తమ పూర్తి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఆశిస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: