సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని కాల్వపల్లి తండా, గ్రామపంచాయతీ బిల్డింగ్ , అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సి ఎస్ ఆర్ నిధుల నుండి మంజూరు చెయ్యగా అట్టి పనులను సర్పంచ్ సుజాత నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా ఉప సర్పంచ్ కాళీ వస్త్రం ,వార్డ్ నెంబర్ లు పట్ల, రవీందర్, నాగేందర్, కీమా, హనుమంతు, బాబు, రంగా, గ్రామ పెద్దలు శ్రీరాముల బ్రహ్మచారి, హనుము, బద్రు , వెంకటేశ్వర్లు, హాజ ,మనూరియా , సక్కు ,బాబు ,కోట ,గోపి, సేవ, బాలు, శ్రీను, సోమ్లా, కోటియా ,చందా, బాబా, బాలు, బొడక , చంటి అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మి , ఆశా వర్కర్ సుజాత , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin