సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాహడ్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మహబూబ్ ఆలీని నియమించిన, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్.... ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భద్రాచల శాసనసభ్యుడు పొదెం వీరయ్య ఆదేశానుసారం.....జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ బూర్గంపాడు మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మహబూబ్ ఆలీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నిక కాబడిన మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ దేశంలోను రాష్ట్రంలో మైనార్టీలను గౌరవించదగ్గ పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని, మాపై ఉన్న నమ్మకం తో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య , పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సి ఎల్ పి నాయకులు విక్రమార్క టిపిసిసి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సోహెబ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సరేళ్ళ నరేష్,పటణ మైనారిటీ అధ్యక్షుడు ఆరిఫ్, టిపిసిసి సభ్యుడు బుడగం శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతిరేల రవికుమార్,సినియర్ కాంగ్రెస్ నాయకులుబలుసు నాగ సతీష్,సరేళ్ళ వెంకటేష్, కృష్ణా రెడ్డి, మోహన్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ నాయకులు పందాల సరిత,కుమారి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin