సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ , అలాగే సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు గజ్వెల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 11,12 మరియు 20వార్డులలో చేపట్టిన కార్యక్రమాలలో 12వార్డ్ ప్రజలకు పారిశుద్యం పై అవగాహనా కల్పిస్తూ మునిసిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసిన మునిసిపల్ చైర్మన్ NC. రాజమౌళి గారు వారితో పాటు వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ గారు మునిసిపల్ శానిటైజెషన్ సిబ్బంది సత్తయ్య, ప్రవీణ్, కర్ణాకర్, అనిల్,పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin