సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించిన హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ మారుతి ప్రసాద్ అదేవిధంగా జడ్జి తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఉత్సాహపరిచారు. క్రీడా పోటీలలో హుజూర్ నగర్ కోర్టు న్యాయవాదులు మరియు సిబ్బంది చాలా ఉత్సాహవంతంగా పాల్గొన్నారు.
-----------------------
Admin