సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆదేశాల మేరకు, భూక్యా మత్రు రాథోడ్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలో లంబాడీ లంబాడి నూతన కమిటీ అధ్యక్షులు గా ధరావత్ రాజు ని ఎన్నుకున్నారు ఈ సమావేశంలో నర్సంపేట మండల లంబాడీ జేఏసీ కన్వీనర్ భూక్యా మతృ రాథోడ్ , డివిజన్ గౌరవ అధ్యక్షులు జైరాం నాయక్, అజ్మీరా ధాంజ్య నాయక్, కొర్ర శోభన్, భూక్యా సుధీర్,దుగ్గొండి మండల వాసులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter