Monday, 27 July 2026 01:41:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపే మా లక్ష్యం...

Date : 08 November 2023 02:47 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం అబ్బుగూడెం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెరుకూరి ప్రసాద్ గుడిమెట్ల రాంబాబు బలగాని వెంకన్న తదితరులు మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ మరియు కొత్తూరు వెంకటేశ్వరరావు సమక్షంలో మచ్చా నాగేశ్వరావు చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ ఖండవులు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా గడపగడపకు బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు .. మండల అధ్యక్షులు.. బోయినపల్లి సుధాకర్, మండల పరిధిలోని శాంతినగర్, అబ్బుగూడెం, భీమునిగూడెం, కొండయిగూడెం, అన్నపురెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం తన ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు అశ్వారావుపేట ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావు గెలుపే లక్ష్యంగా గడపగడప తిరుగుతూ (బిఆర్ఎస్ మేనిఫెస్టో) కేసీఆర్ భరోసా పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్- బిజెపి మాటలను నమ్మితే మోసపోవటం ఖాయమని హెచ్చరిస్తూ కెసిఆర్ రాష్ట్రానికి శ్రీరామరక్ష అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినవాడిలో మొదటి వాడని, నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేశారని, నియోజకవర్గంలో అత్యధికంగా పోడు భూమి పట్టాలిప్పిచ్చారని, . ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గం- మండలం- గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మెచ్చానాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, బిఆర్ఎస్ నాయకులు జంగాల ఉమామహేశ్వరరావు, చల్లా రాంబాబు, పెద్దగౌండ్ల పుల్లారావు, జవ్వాజి వీరభద్రం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :