సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మనలా మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో ఏఐసీసీ సభ్యులు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటి రోజుకు సంవత్సరం పూర్తయింది కావున ఈ యాత్రకు మద్దతుగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద మజీద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది భారత్ జూడో ముఖ్య ఉద్దేశం అన్ని మతాలను అన్ని కులాలను ఐక్యం చేస్తూ వారి స్థితిగతులను గమనిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర ధరలకు మరియు పెట్రోల్ డీజిల్ ధరలకు మరియు నిరుద్యోగులను రైతులను కార్మికులను కర్షకులను అందరి ఐక్యం చేస్తూ రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తూ ముందుకు ముందుకు సాగారు అలాగే దేశంలో అన్ని వర్గాలవారు అభివృద్ధి దశలో నడవాలని చూసే ఏకైక పార్టీ అన్ని మతాలను కులాలను కలుపుకపోతు ముందుకు సాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావున రానున్న ఎలక్షన్ లో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా మద్దతు తెలిపాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెంట ఇంద్రుడు, వైయస్ గంగాధర్, ఆర్మూర్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరాజి, నాగరాజ్ , నందిపేట మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు యూసుఫ్, డొంగేశ్వర్ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ ఫరీద్, డిసిసి డెలిగేట్ దేవిదాస్ గౌడ్, దమ్మాయి శ్రీనివాస్, తిమ్మల పోశెట్టి కాల చిన్నబోజన్న, నరసయ్య నడుకుడ భూమన్న, బరికి నరసయ్య, NSUI నందిపేట్ మండల అధ్యక్షులు బరికి ముఖేష్, కస్ప గంగయ్య, వేషాల లింగం, ఎర్రోళ్ల రవి, మొగులయ్య, కొండూరు గంగ సాయిలు, నాగేష్, కిరణ్, జీవన్, సందీప్, మచ్చర్ల శివ, అఖిల్, జోహాన్, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin