సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామం,(గుంజ వేణు వివాహం) గరిడేపల్లి మండలం గరకుంటతండ గ్రామం,(వీరబాబు & బిందు వివాహం) నేరెడుచర్ల మండలం మేడారం గ్రామంలో (మండలి గోవర్దన్ & సాహితీ) వైకుంఠ పురం గ్రామంలో ( పచ్చిపాల వినోద్ & స్వప్న) ల వివాహ వేడుకలకు ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కుక్కల వెంకన్న పలు వివాహ కార్యక్రమలలో సుడిగాలి పర్యటన చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి హెల్త్ & ఎడ్యుకేషన్ అందిచడమే లక్ష్యంగా ఓజో ఫౌండేషన్ రఘు పనిచేస్తున్నారు. ఒక అవకాశం విచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రఘు కానుకగా 25000/- రూపాయాలు తన స్వంత డబ్బులు వివ్వాడం జరుగుతుంది అని చెప్పారు .అదేవిదంగా రాబోయే రోజులలో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ విప్పించడం జరుగుతుంది అదేవిదంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి కి హెల్మెంట్స్ తో పాటు ఇన్సూరెన్స్ వివ్వడాం జరుగుతుంది ప్రతీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ వివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో దేవాలయాలకు ధ్వజస్తంభ కార్యక్రమాలు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జీ కుక్కల వెంకన్న, ఎస్ కె నాగుల్ మీరా, మన్నేం వేణు యాదవ్, యాల్లవుల శివ శంకర్ యాదవ్, వనపట్ల నాగరాజు, ఆర్.సైదులు యాదవ్, పాల్వాయి మధు,శ్రీను, మహేష్, గోపి, రాకేష్ యసారపు సుధాకర్, పెండెం వినయ్ గౌడ్, తరుణ్, మెస్సీ, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin