Sunday, 26 July 2026 04:02:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓ పక్క విద్యుత్ కోత మరోపక్క ఉక్కుపోత... వేడి కాపానికి అల్లాడిపోతున్న ప్రజలు...

Date : 21 May 2023 02:25 AM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మే 20 :- ఓబులదేవర చెరువు మండలంలో సమయపాలన లేకుండా రాత్రి, పగలు గంటలు తరబడి విద్యుత్ కోతలతో ఉక్కపోతతో నిద్ర రాక అవస్థలు పడుతున్న పల్లె ప్రజలు. గ్రామాల్లో పగులు, రాత్రి పూట రెండు నుండీ నాలుగు గంటల పాటు విద్యుత్ కోతల కారణంగా గ్రామం ప్రజలు, వ్యవసాయ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని విద్యుత్ బిల్లుల మోత సరిగా విద్యుత్ సరపర చేయలేని స్థితిలో విద్యుత్ శాఖ. వర్షం వస్తే పవర్ కట్ ఎండ కాస్తే పవర్ కట్ వేసవి కాలంలో రాత్రిళ్ళు విద్యుత్ కోతలు లేకుండా అమలు చేయడంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా లేక ఇంకేమైనా కారణమా అంటున్న గ్రామ ప్రజలు. ఓబులదేవర చెరువు మండలంలో సబ్ స్టేషన్ కి ఫోన్ చేయగా కరెంటు పోయిన వెంటనే ఆఫీస్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు వారి దగ్గర నుండి సరైన సమాధానం కూడా అందుబాటులో లేదు. విధులు లో లైన్ మాన్ లు, ఆపరేటర్లు, అందుబాటులో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానిక ప్రజలు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండానే రాత్రిళ్ళు విద్యుత్ కోతలు అమలు చేయడం వల్ల పసిపిల్లలు చాలా ఇబ్బందికి గురువుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రజల అవస్థలను గమనించి విద్యుత్ అంతారాయం లేకుండా చూసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :