Sunday, 26 July 2026 08:20:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్...

Date : 13 September 2023 08:37 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భీంగల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులను జరిగిన సంఘటన గురించి వివరాలుఅడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి 9:30 గంటలు ప్రాంతంలో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కలుషిత ఆహారం కారణంగా కొందరు మంది కడుపునొప్పి వాంతులు చేసుకోవడంతో వారని హుటాహుటిన భీంగల్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారని అన్నారు. మెరుగైన వైద్యం కోసం ఒక 103 మంది బాలికలను జిల్లా జనరల్ ఆసుపత్రిలో తరలించారని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం పరిస్థితి బాగుందని,ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాలికలందరూ పూర్తిస్థాయిలో కోల్కున్నంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని జీజీ హెచ్ సూపరింటెoడెoట్ డాక్టర్ ప్రతిమరాజ్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు సోమవారం రాత్రి భోజనం అందించిన ఆహార పదార్థాల గురించి ఆరా తీశారు. ఎలాంటి ప్రమాదం లేదని బాలికలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగైన మీదట విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తారని అన్నారు. భీంగల్ కస్తూరిబా విద్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయించామని తెలిపారు. కలుషిత ఆహారం కారణంగా బాలికలు అస్వస్థతకు గోరినట్లు ప్రథమిక నిర్ధారణకు వచ్చామని సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గ ప్రసాద్ ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: