సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి 24 వతేదీ వరకు నిర్వహించే నవరాత్రులు,25 వతేది రధోత్సవ బ్రహ్మోత్సవాలపై మంగళవారం అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు,ఆలయ సేవకులు బైక్ ర్యాలీ ద్వారా ఆలయ నిర్మాణ సంకల్పకులు ఆంజనేయులు నాయుడు తెలిపారు. ముందుగా తెల్లజామున ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఆలయం వద్ద భజన గీతాలు ఆలపిస్తూ, వడ్డీవారిపల్లి, వైస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, బస్టాండ్, పోలీసుస్టేషన్ ప్రాంతాల మీదుగా పుర వీధుల్లో అయ్యప్పస్వామివారి నవరాత్రులు, బ్రహ్మరధోత్సవ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు పూజ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని....
-----------------------
Admin