సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు డిసెంబర్ 11 తేదిన ఆదివారం జరిగే RESO NET నేషనల్ స్కాలర్షిప్ ఎగ్జామ్ వ్రాసి ఉన్నత భవిష్యత్తుల కొరకు ఆలోచించండి. ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యార్థులకి చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్ష హనుమకొండ బాలసముద్రం అడ్వకేర్స్ కాలనీ ఫస్ట్ లై న్ RESONANCE COLLEGE వరంగల్ బ్రాంచ్ నందు నిర్వహించబడును, కావున అందులో మీ విద్యార్థులను తప్పకుండా ఈ పరీక్ష రాయించి స్కాలర్షిప్ పొందగలరని ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్స్ మాదిరెడ్డి దేవేందరరెడ్డి, లెక్కల మహేందర్ రెడ్డి.... మార్కెటింగ్ ఇంచార్జ్ &వైస్ ప్రిన్సిపాల్ అశోక్ కొట్టె ఇతర వివరాలకు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. 9951206549
-----------------------
Admin