Sunday, 26 July 2026 04:18:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్...

Date : 20 December 2024 10:26 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదకద్రవ్యాల నిర్మూలన భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి నిరంతరం నిఘా లో భాగంగా ఈరోజు మిర్యాలగూడలో ఉదయం 8 గంటలకు ఒక వ్యక్తి చేతిలో సంచి తో నడుచుకుంటూ మిర్యాలగూడ బోటింగ్ శివాలయం దగ్గరికి వచ్చి గంజాయి అమ్ముతారని మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్ కు నమ్మదగిన సమాచారం రాగ ఎస్ఐ సిబ్బంది తోటి శివాలయం బోటింగ్ దగ్గరికి వెళ్లగా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఒకరికి చేతిలో సంచి తో అక్కడికి వచ్చి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోగా పోలీసులు వారు వెంబడించి అతని పట్టుబడి చేయడమైనది నిందితుని వివరాలు సిరికొండ భాను ప్రకాష్ శాంతినగర్ మిర్యాలగూడ పట్టణం చెందిన వారిగా గుర్తించారు. నిందితుని దగ్గర 1300 గ్రాముల ఎండు గంజాయి ఒక మొబైల్ ఫోన్ 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు వివరాలు భాను ప్రకాష్ తండ్రి 8 సంవత్సరాల క్రితం చనిపోగా అప్పటినుండి చెడు వ్యాసనాలకు బానిసై కోదాడ చెందిన అఖిల్ సోను మరియు డేంజర్ రాఘవులు గంజాయి అలవాటు పడినాడు వీరి ముగ్గురు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోని కురుమనూరు గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర 1. 1/2 కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ దూల్పేట్ పటాన్ చెరువు గీతం కాలేజీ దగ్గర ఇబ్రహీంపట్నం సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర మిర్యాలగూడ లో కొంతమంది వ్యక్తుల దగ్గర అమ్మగా లాభం రావడంతో కష్టపడకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో మరలా నవంబర్ 2024లో భద్రాచలం వెళ్లి అక్కడ నుండి చింతూరు కుంట గ్రామం అక్కడి నుంచి సుమారు 75 కిలోమీటర్ దూరంలో గల కురుమనూరు గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర రెండున్నర కేజీల గంజాయి 5000 కొనుగోలు చేసి 50 గ్రాములు చొప్పున ప్యాకెట్ చేసి అమ్ముతున్నాడు. బుధవారం రోజున సుమారు 1300 గ్రామ్స్ గంజాయి మిర్యాలగూడ టౌన్ లో అతడు ఇదివరకు అమ్మిన నలుగురు వ్యక్తులకు అమ్మి మిగతాది హైదరాబాద్ వెళ్లి అమ్ముదామని కోదాడలో లారీ కి వచ్చి ఈదులగూడెం సెంటర్లో దిగి అక్కడి నుంచి ఆట ఎక్కి తడకముల క్రాస్ రోడ్ వద్ద దిగి అక్కడినుంచి శివాలయం బోటింగ్ దగ్గరకు వస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు ఇట్టి కేసును చేదించిన మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ ఎస్ఐ సుధీర్ కుమార్ కానిస్టేబుల్స్ ను డిఎస్పి రాజశేఖర్ అభినందించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :